1 July, 2026 | 6:33 PM

Breaking News

ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •   జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం   •   గీతం 17వ గ్రాడ్యుయేషన్ డే ఆగస్టు 1న   •   రైతు భరోసా చారిత్రక ఘట్టం.. రైతుల కోసం లక్ష కోట్ల వ్యయం: ఎమ్మెల్యే రాగమయి   •  

సెమీస్‌లో గాయత్రి జోడీ ఓటమి

02-06-2024 12:32 AM

సింగపూర్: సింగపూర్ ఓపెన్‌లో భారత డబుల్స్ ద్వయం పుల్లెల గాయత్రి గోపిచంద్ జాలీ పోరాటం ముగిసింది. సూపర్ ఫామ్‌తో వరుస మ్యాచ్‌ల్లో గెలుస్తూ వచ్చిన గాయత్రి జంట కచ్చితంగా టైటిల్ గెలుస్తారని భావించినప్పటికీ నిరాశే మిగిలింది. శనివారం బీడబ్ల్యూఎఫ్ సూపర్ టోర్నీ మహిళల డబుల్స సెమీ ఫైనల్లో గాయత్రి జంట 21 11 నామి మత్యుయమా షిడా ద్వయం (జపాన్) చేతిలో ఓటమి పాలైంది. వరుసగా టాప్ ప్లేయర్లను మట్టికరిపించిన గాయత్రి జోడీకి సెమీస్‌లో మాత్రం చుక్కెదురైంది. 47 నిమిషాల పాటు సాగిన పోరులో గాయత్రి ప్రతిఘటించడంలో విఫలమై ప్రత్యర్థికి తలవంచారు.