1 April, 2026 | 11:59 AM

Breaking News

దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •   పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్   •   గ్యాస్ కోసం క్షణక్షణం నిరీక్షణ   •   బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ   •   ఆకాశాన్నంటిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై ఛార్జీల మోత   •   యువనటిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్   •   మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. నిందితులకు మరోసారి కస్టడీ   •   కమర్షియల్ గ్యాస్ ‘మంట’.. భారీగా పెరిగిన సిలిండర్‌ ధర   •  

గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నేతల నివాళులు

09-12-2024 10:07 AM

హైదరాబాద్: గన్ పార్కు వద్ద అమరుల స్తూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో కేటీఆర్, హరీశ్ రావు, కవిత, కౌశిశ్ రెడ్డి, మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, వివేకానందగౌడ్, సుధీర్ రెడ్డి, మధుసూదనాచారి, మహమూద్ అలీ, గంగుల కమాలాకర్ ఉన్నారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల కు రాజకీయ పార్టీలు సిద్ధ్దమవుతున్నాయి. నేటి నుంచి ప్రారంభమయ్యే శాసనసభ, శాసన మండలి సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి.