30 June, 2026 | 7:52 PM

Breaking News

మాదక ద్రవ్యాలు అరికట్టేందుకు పలు దుకాణాల్లో డాగ్ స్క్వాడ్ తనిఖీలు   •   పౌర హక్కులకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదు   •   ఆర్టీసీ కార్గో సేవలు పునరుద్ధరించాలి   •   సిద్దాపూర్ రిజర్వాయర్ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి   •   సుల్తానాబాద్ మున్సిపల్ ను అభివృద్ధి చేయడమే లక్ష్యం   •   చిన్న గాలి వానోస్తే కరెంటు గల్లంతే   •   మాదక ద్రవ్యాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి   •   రామేశ్వరపల్లిలో తెలంగాణ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ప్రారంభం   •   ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కింద పడి యువకుడు మృతి   •   మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •  

టీయూ పరిధిలోని ఎంఎడ్ సెమిస్టర్ (రెగ్యులర్,బాక్‌లాగ్) పరీక్ష ఫీజు నోటిఫికేషన్ విడుదల

05-08-2025 12:00 AM

 డిచ్పల్లి ఆగస్టు 4:( విజయ క్రాంతి): తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో ఆగస్టు/ సెప్టెంబర్ 2025 లో జరగబోయే   ఏం. ఎడ్ నాలుగవ సెమిస్టర్ రెగ్యులర్  ఒకటవ, రెండవ, మూడవ  సెమిస్టర్  బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు  ఫీజు కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అపరాధ రుసుము లేకుండా తేదీ 18-08-2025 లోపు చెల్లించాలని 100 రూ. అపరాధ రుసుముతో 21-08-2025 చెల్లించవచ్చుని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కే సంపత్ కుమార్  తెలిపారు. పూర్తి వివరాలు  తెలంగాణ వర్సిటీ వ్బుసైట్లో పొందుపరచడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.