05-08-2025 12:00:00 AM
డిచ్పల్లి ఆగస్టు 4:( విజయ క్రాంతి): తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో ఆగస్టు/ సెప్టెంబర్ 2025 లో జరగబోయే ఏం. ఎడ్ నాలుగవ సెమిస్టర్ రెగ్యులర్ ఒకటవ, రెండవ, మూడవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు ఫీజు కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అపరాధ రుసుము లేకుండా తేదీ 18-08-2025 లోపు చెల్లించాలని 100 రూ. అపరాధ రుసుముతో 21-08-2025 చెల్లించవచ్చుని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కే సంపత్ కుమార్ తెలిపారు. పూర్తి వివరాలు తెలంగాణ వర్సిటీ వ్బుసైట్లో పొందుపరచడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.