3 September, 2026 | 12:10 AM

Breaking News

పాలమూరు నీళ్లపై రాజకీయ పోరు.. ప్రజల్లో కొత్త చర్చ   •   యాక్టివ్ మోడ్‌లో బీజేపీ   •   పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •  

రెండు లారీలు సీజ్

14-03-2025 | 12:00am

ఖమ్మం, మార్చి 13 ( విజయక్రాంతి ):  కొనిజర్ల మండలం తనికెళ్ళ గ్రామం సమీపంలోని హోటల్ వద్ద  రెండు లారీలలో అక్రమంగా తరలిస్తున్న 12 లక్షల రూపాయల విలువైన   500 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్, పోలీసులు  సివిల్ సప్లై అధికారులు గురువారం పట్టుకున్నారు. అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న రెండు లారీలను  కొనిజర్ల పోలీసులు సీజ్ చేశారు. ఈ సందర్బంగా  పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ఉంది. 

 విషాదంగా మారిన పెళ్లి ఊరేగింపు 

ఖమ్మం నగరంలో గురువారం జరిగిన పెళ్లి ఊరేగింపులో విషాధం చోటు చేసుకుంది. డీజే పాటలకు నృత్యాలు చేస్తున్న పెళ్లి బృందంపై మందు బాబులు కొందరు దాడి చేశారు. ఈ సందర్బంగా పెళ్లి బృందానికి చెందిన ఆరుగురికి  గాయాలయ్యాయి. వారిలో తీవ్రంగా గాయపడిన 11 ఏళ్ల బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.