calender_icon.png 22 November, 2025 | 3:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడాకారులు గెలుపు ఓటములను చూడరాదు

22-11-2025 03:29:34 PM

జిల్లా విద్యాశాఖ అధికారి రాజు

కామారెడ్డి,(విజయక్రాంతి): క్రీడాకారులు గెలుపు ఓటములను చూడకుండా క్రీడల్లో పాల్గొనాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాజు అన్నారు. శనివారం కామారెడ్డి సరస్వతి శిశు మందిర్ హైస్కూల్లో క్రీడా భారత్ ఆధ్వర్యంలో అండర్ 14 ,17 క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడల్లో గెలుపు ఓటమిలను చూడకుండా తమను క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు పోటీలు దోహదపడతాయన్నారు. అదే ఉద్దేశంతో ప్రతి క్రీడాకారుడు క్రీడ పాల్గొనాలని సూచించారు.