19-06-2025 12:56:23 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 18 (విజయక్రాంతి): టీఎన్జీవోస్ యూనియన్ హైదరాబాద్ జిల్లా ఆధ్వర్యంలో బల్కంపేట్ ఎల్లమ్మ బోనాలను (ఐదో వార్షికోత్సవ బోనాలు) అంగరంగ వైభవంగా నిర్వహించారు. టీఎన్జీవో కేంద్ర సంఘ ప్రధాన కార్యదర్శి ముజీబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర సంఘ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, గెజిటెడ్ అధికారుల సం ఘ అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
కార్యక్రమంలో టీఎన్జీవోస్ యూనియన్ సెంట్రల్ యూనియన్ అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, సత్యనారాయణ గౌడ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కుమా ర్, కార్యదర్శి కురాడి శ్రీనివాస్, అసోసియేటెడ్ అధ్యక్షుడు కేఆర్ రాజ్ కుమార్, కోశాధి కారి బాల్రాజు, కేంద్ర సంఘ సభ్యులు, ఉపాధ్యక్షులు కొండల్ రెడ్డి, పర్వతాలు శైలజ, ప్రెసిడెంట్ నరేశ్, సంయుక్త కార్యదర్శి సుజాత, ప్రచార కార్యదర్శి వైదిక శాస్త్రి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ శ్రీధర్ ముకిం, సెంట్రల్ యూనియన్ స్పోర్ట్స్ కార్యదర్శి శంకర్, ఈఎన్టీ రాజకుమార్, జూ పార్క్ అధ్యక్షుడు నరేందర్, ఈఎస్ఐ అధ్యక్షుడు రాజ్ కుమా ర్, గ్రంథాలయ ఉద్యోగుల సంఘం అయో ధ్య వరప్రసాద్, మహేందర్, ఐటీఐ సత్యనారాయణ, విద్యాశాఖ వైస్ ప్రెసిడెంట్ యోగేశ్, ప్రచార కార్యదర్శి ఎమ్మే రవి, సెక్రటరీ సుదర్శన్, పబ్లిసిటీ సెక్రటరీ అరుణ, ఆర్గనైజ్ సెక్రెటరీ శివ, హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రెసిడెంట్ అశోక రాణి పాల్గొన్నారు.