calender_icon.png 15 July, 2025 | 1:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంజలి రక్తనిధి సంస్థ లోగోను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

24-06-2025 12:00:00 AM

కరీంనగర్ క్రైం, జూన్ 23 (విజయ క్రాంతి): అంజలి రక్తనిధి సంస్థ లోగోను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదివారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్త దానం చేయడం ప్రాణదానంతో సమానమని రక్తదానం చేసి ఆపదలో ఉన్న మరోకరి ప్రాణదాతలుగా నిల వాలని, అత్యవసర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంజలి రక్తనిధి సంస్థ సభ్యులు గోదరి జితేందర్, సభ్యులు తదితరులుపాల్గొన్నారు.