24 June, 2026 | 3:09 PM

Breaking News

ఉప సర్పంచ్ ఫోరం అధ్యక్షుడిగా మహేశ్వర్ రెడ్డి   •   నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్‌కు నూతన మండల అధ్యక్షుల నియామకం   •   పాఠశాలకు వచ్చిన జాతీయ పక్షి.. నెమలిని చూసి మురిసిపోయిన చిన్నారులు   •   విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ   •   పారిశుద్ధ్య పనులు ముమ్మరం   •   గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేయాలి   •   జర్నలిస్ట్ పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి తహశీల్దారుకు వినతి   •   యువతను ప్రమాదంలోకి నెట్టే మాదకద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •   రైతులు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •   యువత, చిన్నారులు డ్రగ్స్ పట్ల దూరంగా ఉండాలి: సీఐ సంజీవ్   •  

తాగునీటి బోరింగ్ వద్ద అపరిశుభ్రత

17-11-2025 10:23 AM

చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్న పంచాయతీ అధికారులు

చింతల మనెపల్లి,(విజయక్రాంతి): చింతల మనెపల్లి మండలం దిందా గ్రామంలోని త్రాగునీటి బోరింగ్ చుట్టూ మురుగు నీరు చేరి దుర్వాసన వాసిస్తోంది. బోరింగ్ ప్రాంతం పూర్తిగా అపరిశుభ్రంగా మారడంతో ప్రతిరోజూ త్రాగునీటి కోసం వచ్చే  పిల్లలు, గ్రామస్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.అత్యవసర త్రాగునీటి గా ఉపయోగించే బోరింగ్ చుట్టూ మురికి పేరుకుపోయినా పంచాయతీ అధికారులు చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు బోరింగ్ వద్ద మురుగు నీటిని తొలగించి, పరిసరాలను శుభ్రపరచాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.