20 June, 2026 | 3:35 PM

Breaking News

రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •   జ్యోతినగర్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి   •   మండల ఉపసర్పంచుల ఫోరం   •  

వాహనాల తనిఖీలు

03-02-2025 12:00 AM

జుక్కల్ ఫిబ్రవరి 2 (విజయక్రాంతి ): కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని చిన్న ఏడిగి క్రాసింగ్ వద్ద ఆదివారం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటిం చాలని, హెల్మెట్ ధరించాలని, మద్యం తాగి వాహనాలు నడపడానికి, వాహనాల పత్రాలు దగ్గర ఉంచుకోవాలని వాహన దారులకు సూచించారు. పాత ఫైన్లు ఉంటే మీ సేవలో కట్టుకోవాలి అన్నారు. సిబ్బంది యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.