18 July, 2026 | 6:31 PM

Breaking News

'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన'ను తక్షణమే అమలు చేయాలి   •   గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నాం: ఎమ్మెల్యే జారె, ఎంపీ రఘురామిరెడ్డి   •   తల్లిదండ్రుల సహకారంతోనే పాఠశాలల అభివృద్ధి   •   అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చాలి   •   ఎల్నీనో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఏవో   •   ఎస్ఐఆర్ శిబిరాన్ని సందర్శించిన శ్రావణి రాకేష్   •   పోలీసులకు ప్రజా దర్బార్   •   మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటిన బిఆరెస్వి నాయకులు.   •   బోనం ఎత్తుకున్న విద్యార్థులు వైభవంగా బోనాల పండుగ వేడుకలు   •   విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా అవసరం   •  

సీఎం రేవంత్‌రెడ్డి ఆశీర్వాదం అందుకున్న విజయ్ గాంధీ

04-09-2025 12:28 AM

బూర్గంపాడు, సెప్టెంబర్ 3,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండలపాడు గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బూర్గంపాడు మండల మాజీ జడ్పిటిసి బట్టా విజయ్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు వెంకటేశ్వర్లు తోడ్పాటుతో కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా రేవంతుడి ఆశీస్సులు అందుకోవడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నియోజకవ ర్గంలో ఎన్నికల సమయంలో పార్టీకి విధేయుడిగా ఉండి పాయం గెలుపుకి శక్తి వంచ న లేకుండా కృషిచేసిన అయనను గుర్తించి రేవంత్ రెడ్డితో కల్పించిన మంత్రికి ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేశారు.