18 July, 2026 | 6:11 PM

Breaking News

మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటిన బిఆరెస్వి నాయకులు.   •   బోనం ఎత్తుకున్న విద్యార్థులు వైభవంగా బోనాల పండుగ వేడుకలు   •   విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా అవసరం   •   వ్యవసాయంపై దిశానిర్దేశం   •   మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జన్మదిన సందర్బంగా క్యాన్సర్ పెషేంట్ కి ఆర్థిక సహాయం   •   డిగ్రీ కళాశాలలో విద్యార్థుల శ్రమదానం   •   అసిస్టెంట్ కుక్ పోస్టు భర్తీ కై దరఖాస్తుల ఆహ్వానం   •   సర్ ప్రక్రియను పరిశీలించిన మాజీ మంత్రి   •   విద్యార్థుల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి నింపిన మాక్‌ పోలింగ్‌   •   సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ   •  

యూరియా కోసం పడిగాపులు

04-09-2025 12:29 AM

అడ్డాకుల, సెప్టెంబర్ 3 : యూరియా కోసం నిత్యం రైతులకు కష్టాలు తప్పడం లేదు. యూ రియా వస్తుందనీ రైతులకు సమాచారం తెలిస్తే చాలు యూరియా కోసం రైతులు అన్ని పను లు మానుకొని వర్షం కురుస్తున్నా సింగల్ విం డో కార్యాలయం ల ముందు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు.

అడ్డాకుల మండల మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ స హకార సంఘం  గోదాంకు బుధవారం యూ రియా వస్తుందన్న సమాచారంతో ఆ ప్రాంత రైతులు ఉదయం నుంచే చెప్పులు క్యూలో పె ట్టుకుని  గోదాం ముందు బారులు తీరారు కార్యాలయం దగ్గర రైతులు యూరియా కోసం  ఎదురుచూశారు. యూరియా లేక పంటలు పండే పరిస్థితి ఏర్పడుతుందని రైతులు వాపో యారు.

రైతులు మాట్లాడుతూగంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉండాల్సిన దుస్థితి నెల కొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా అందని రైతులు నిరాశతో వెళ్లిపోయారు. సరిప డా యూరియా ఇవ్వాలంటూ యూరియా వి షయంలో ప్రభుత్వం రైతులకు యూరియా స మస్య తీరాలని డిమాండ్ చేశారు. ఇదేవిధంగా యూరియా సకాలంలో అందించకపోతే రైతు లు రోడ్డు పై ర్నాలకుదిగుతామన్నారు.