25 August, 2026 | 3:40 PM

Breaking News

వన మహోత్సవం వేళ చెట్ల నరికివేత   •   అవుట్‌డోర్ ఎలక్ట్రికల్ ఉద్యోగులకు కన్వీనియన్స్ వెహికల్ ఏర్పాటు చేయాలి   •   పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి   •   ఆల్ ఇండియా బీడీ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షుడి గా గోవర్ధన్   •   ప్రకృతిని మనం నాశనం చేస్తే.... ప్రకృతి మనల్ని నాశనం చేస్తుంది   •   ప్రకృతిని మనం నాశనం చేస్తేప్రకృతి మనల్ని నాశనం చేస్తుంది   •   సీతారాంపల్లి లో మొక్కలు నాటిన గ్రామ నాయకులు   •   నషాముక్త్‌ భారత్‌ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలి   •   పంటల మార్పిడితోనే వ్యవసాయం లాభసాటి   •   వన మహోత్సవంలో నాటిన ప్రతి మొక్కను రక్షించాలి   •  

సీతారాంపల్లి లో మొక్కలు నాటిన గ్రామ నాయకులు

25-08-2026 02:58 PM

వృక్షో రక్షతి రక్షితః 

కామారెడ్డి ఆగస్టు 25, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సీతారాంపల్లి గ్రామమలో మంగళవారం వన మహోత్సవం లో భాగంగా హరితహరం లో  మెక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా , గ్రామలో మరియు ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రం ఆవరణలో మొక్కలు పెట్టడంజరిగింది . కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ వెన్నెల భానుశ్రీ సిద్దరములు, ఉప సర్పంచ్ జాలిగామా స్వామి, పాఠశాల ప్రిన్సపాల్ సవిత , శ్రీకాంత్ , అంగన్వాడి టీచర్ సంతోషి ,మాజీ సర్పంచ్ నాంపల్లి ,పాలక వర్గ సభ్యులు రమేష్, దేవవ్వ, రాజు, రుచిత, రాజమల్లవ్వ ,రాజు కరబర్, పడకంటి బాల్ లక్మి, జలిగమా రాజు,తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.