అత్యవసర పనులు పూర్తి చేస్తాం
31-05-2024 01:25 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 30 (విజ య క్రాంతి): జీహెచ్ఎంసీ పరిధిలో సమ్మె కు దిగిన కాంట్రాక్టర్లు ఎట్టకేలకు దిగొచ్చారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు ఇంజినీర్ ఇన్ చీఫ్ జీయాజుద్దీన్ పలుమార్లు చర్చలు జరిపిన తర్వాత పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు అంగీకరించారు. ఈ విషయంపై రెండు వారాల్లో పేమెంట్ చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు అంగీకరించడం తో ప్రస్తుత మాన్సూన్ సీజన్కు సంబంధిం చిన అత్యవసర పనులను నిర్వహించను న్నట్లు జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల అసోసి యేషన్ నాయకులు రాజేష్ తెలిపారు.






