9 April, 2026 | 5:06 PM

Breaking News

దేశంలో భూపోరాటాలకు శ్రీకారం చుట్టిన మహోన్నత నేత సిఆర్   •   క్రమశిక్షణ ఉల్లంఘించిన అంగన్‌వాడీ టీచర్ స్వర్ణలత సస్పెండ్   •   ప్రవేట్ స్కూల్ బస్ డ్రైవర్ల సమస్యలు— పరిష్కరించాలని సీఐటీయూకి వినతిపత్రం   •   ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలను పొందేలా చర్యలు   •   ఎన్పిడిసిల్ ద్వారా 33/11 కేవీ సబ్ స్టేషన్ మంజూరు   •   దోమకొండలో జెండర్ అవగాహన శిక్షణ కార్యక్రమం విజయవంతం   •   యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్   •   “మా కాలనీ మీదుగా లైన్ వద్దు” — సింగరేణి తీరుపై ప్రజలు ఆగ్రహం   •   ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపు — వేర్వేరు సమయాల్లో పేలుళ్లు అంటూ హెచ్చరిక   •   ఓటు వేసిన అస్సాం సీఎం — ఎన్‌డీఏ గెలుపుపై ధీమా   •  

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో గెలిచి తీరుతాం

01-10-2025 01:41 AM

కాంగ్రెస్ బీసీ నేతల ధీమా 

హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి) :  రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో కేసు గెలిచి తీరుతామని కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నాయకులు మంగళవారం సమావేశమయ్యారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు,ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాల పై చర్చించారు.

తమిళనాడు  తరహాలో ఇక్కడ కూడా రిజర్వేషన్లు అమలు అవుతాయని ధీమా వ్యక్తం చేశారు.   సమావేశంలో  పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, ప్రభు త్వ సలహాదారు కేకే, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీహెచ్, ఎంపీ అనిల్ కు మార్ యాదవ్,ప్రభుత్వ విప్‌లు  ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు ఈర్లపల్లి శంకరయ్య, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు.