11 April, 2026 | 6:04 PM

Breaking News

నూతన ఎస్ఐ మహేందర్ ను సన్మానించిన బీసీ సంక్షేమ సంఘం నేతలు   •   కామారెడ్డిని క్రీడల హబ్‌గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వము అడుగులు   •   క్రీడలతో మానసిక ఉల్లాసం స్నేహభావం పెంపొందుతుంది   •   కామ్రేడ్ కానూరి వెంకటేశ్వరరావు 11వ వర్ధంతి   •   భాగిర్తిపల్లిలో అంగన్వాడీ కేంద్రంలో అన్నప్రాశన, అక్షరాభ్యాసం   •   సమసమాజ స్థాపనకు కృషి చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిభాపూలే   •   అక్షరాయుధంతో అణచివేతపై పోరాడిన ధీశాలి పూలే   •   జెక్ కాలనీలో చలివేంద్రం ప్రారంభం   •   తల్లి జ్ఞాపకార్థం మున్సిపల్ కార్మికులకు టిఫిన్ బాక్సులు అందజేత   •   CAA అమలు వేగవంతం— చొరబాటుదారులు సామాన్లు సర్దుకోవాల్సిందే! మోదీ హెచ్చరిక   •  

కష్టపడి పనిచేసి శాఖకు గుర్తింపు తీసుకురావాలి

15-10-2025 06:34 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని సంక్షేమ శాఖ హాస్టల్ లో విధులు నిర్వహిస్తున్న నాలుగో తరగతి ఉద్యోగులు కష్టపడి పనిచేసి శాఖకు మంచి పేరు తేవాలని జిల్లా బీసీ సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర అధ్యక్షులు శంకర్ నాయక్ ఆధ్వర్యం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా సలావుద్దీన్ ప్రధాన కార్యదర్శిగా ఎస్కే సులేమాన్. సంయుక్త కార్యదర్శిగా ఫిరోజ్ ఖాన్ తో పాటు నూతన కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం జిల్లా అధికారులు కలిసి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు నరేష్ సాయన్న ఆడిల్లా రమేష్ పర్వీజ్ ఖాన్ విట్టల్ రాజు తదితరులు పాల్గొన్నారు.