01-02-2026 01:25:39 AM
హైదరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): దివ్యాంగుల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. కేరళకు చెందిన దివ్యాంగ్ చైల్డ్ వుమెన్ వెల్ఫేర్ సొసైటీకి చెం దిన సభ్యులతో భట్టి విక్రమార్క శనివారం ప్రజాభవన్లో సమావేశమయ్యా రు. దివ్యాంగులు కూడా సమాజంలో భాగమేనని వారి అభ్యున్నతికి ప్రభుత్వాలు కృషిచే యాలని అన్నారు.
వైకల్యం దురద్రుష్టకరమే అయినా.. వారిని సమాజంలో అందరితో సమానంగా అభిృవద్ధి చేసేందుకు మనమంతా పనిచేయాలని అన్నారు. కేరళలో కూడా వచ్చే ది కాంగ్రెస్ ప్రభుత్వమే.. ఆ ప్రభుత్వంలో అన్నివర్గాలతో సమానంగా దివ్యాం గులకు అవకా శాలు లభిస్తాయని చెప్పారు.