12 March, 2026 | 9:27 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

చిగుళ్ల ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలి

08-01-2026 12:00 AM

డాక్టర్ సోనియా దత్తా

ముషీరాబాద్, జనవరి 7 (విజయక్రాంతి): శీతాకాలంలో చిగుళ్ల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ ప్రొఫెసర్, ఎండీఎస్, పీహెచ్డీ డాక్టర్ సోనియా దత్తా బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. శీతాకాలం నోటి సున్నితత్వం పెరుగుతుంది, శ్వాస పొడిగా అనిపిస్తుంది, చిగుళ్ళు మరిం త చికాకు పడతాయని అన్నారు. వేడి, చల్లని పానియాలు తాగినప్పుడు చిగుళ్ళమీద ప్రభావం పడుతుందన్నారు. ఆరోగ్యకరమైన చిగుళ్లు, బలమైన ఎనామెల్ కోసం ఐడిఎ ముద్ర ఆమోదాన్ని కలిగి ఉన్న డాబర్ రెడ్ వంటి ఆయుర్వేద టూత్పేస్ట్ను ఎంచుకోవడం ద్వారా చిగుళ్ల వ్యాధిని దూరం చేయవచ్చని సూచించారు.