3 July, 2026 | 9:40 PM

Breaking News

ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •   బదిలీపై వెళ్లిన ఇంచార్జ్ ఎంపీడీవోకు ఘన సన్మానం   •   ఆయిల్ పామ్ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ప్రభాకర్ రెడ్డికి సన్మానం   •   వర్షపు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి టార్పాలిన్ అందించిన సర్పంచ్   •  

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

14-04-2025 12:00 AM

నాగారం, ఏప్రిల్ 13: నాగారం మండలంలోని ఫణిగిరి గ్రామంలో ఆదివారం జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణంలో పదవ తరగతి బ్యాచ్ 1985-1986 పూర్వ విద్యార్థుల 2 వ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించుకున్నారు. తమ గురువులు శర్మ, వెంకట్ రెడ్డి, నరసింహారెడ్డి, మల్లయ్య, సుదర్శన్ లను శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం తిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

మా జీవితములో స్నేహం మరపురాని తీపి జ్ఞాపకమని, చదువుకున్న స్నేహితులను కలుసుకోవడం అదృష్టం అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అవిలయ్య, సుధాకర్, వీర మల్లయ్య, కడారి పద్మయ్య, రజిత, శోభ, పద్మ, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు