05-02-2025 01:00:21 AM
ఢిల్లీ సీఎం అతిశీ ఆఫీసులో పని చేసే వ్యక్తి వద్ద నుంచి రూ. 5 లక్షలు రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ ఉద్యోగిని గౌరవ్గా గుర్తిం చిన పోలీసులు.. అతడు ఎంటీఎస్ విభాగంలో విధులు నిర్వర్తిస్తాడని తె లిపారు. గౌరవ్, అతడి డ్రైవర్ను కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.