23-02-2026 07:19:28 PM
నిర్మల్,(విజయక్రాంతి): బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాదులో నిర్వహించిన ధర్నా లో జిల్లా నేతలు అరెస్టు అయ్యారు. ఈ ధర్నాలో పాల్గొనేందుకు వెళ్లిన జిల్లా అధ్యక్షులు సయ్యద్ హైదర్ తో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు అరెస్ట్ అయినట్లు ఆయన తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ 42 శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు