24-01-2026 12:00:00 AM
జవహర్నగర్, జనవరి 23 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జవహర్ నగర్ ముత్తుస్వామి కాలనీలో ముత్యాలమ్మ తల్లి దేవాలయ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్, పాల్గొన్నారు. మరియు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మాట్లా వినయ్ కుమా ర్, నాయకులు రమేష్ చారి, తిరుపతి, అజయ్ కుమా ర్, జంగిటి శ్రీనివాస్, సాయి నేత, కిషోర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.