15 April, 2026 | 12:59 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు ధర్నా

23-12-2025 04:24 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు సర్వే డబ్బులు ఇవ్వాలని పెండింగ్ వేతనాలు చెల్లించాలని అన్నిపీఏసీల ముందు ఆశ వర్కర్ల సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. పట్టణంలోని రామ్ నగర్ బంగాల్పేట్ వెలుమల బొప్పారం బుజ్జి తదితర గ్రామాల్లో ధర్నా చేసిన ఆశ వర్కర్లు తమ డిమాండ్లను అధికారులు వెంటనే పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు సురేష్ కుమార్ చంద్రకళ ఇంద్రమాల గంగామణి నాగమణి తదితరులు ఉన్నారు.