28 June, 2026 | 1:47 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

ఏటీఎంలో చోరీకి యత్నం

08-01-2026 01:22 AM

రాజాపూర్, జనవరి 7: మండల కేంద్రంలోని జాతీయ రహదారి ముఖ్య కూడలిలో ఉన్న ఇండియా వన్ ఏటీఎంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరికి యత్నించినట్లు ఎస్త్స్ర శివానంద్ గౌడ్ తెలిపారు.

రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు,  ఇటుక పెల్లలతో ఏటీఎంను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించిన విషయం తెలుసుకొని బుధవారం ఉదయం ఎస్‌ఐ శివానంద్ గౌడ్ ఏటీఎంను పరిశీలించారు. ఏటీఎంలో ఉన్న నగదు అలాగే ఉన్నాయని తెలిపారు. దొంగలను పట్టుకునేందుకు స్థానికంగా ఏర్పాటు చేసిన సిసి టీవీ ఫుటేజ్ లను పరిశీలించి దొంగలను గుర్తించి పట్టుకొని అరెస్ట్ చేస్తామని తెలిపారు.