28 July, 2026 | 1:57 PM

Breaking News

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేటీఆర్   •   మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •  

బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరుకు సిద్ధం

20-12-2025 12:06 AM

జగిత్యాల, డిసెంబర్19(విజయక్రాంతి): అర్బన్ మహిళా సంఘములు బ్యాంకు లింకే జీ రుణాలు మంజూరు చేయుటకు యూబీఐసిద్ధంగా ఉన్నది. అర్హులైన ఎస్ హెచ్ జి లకు సంబందించిన రుణ సౌకర్యంఈ నెల 24 తేదీలోపు పంపాలని డిప్యూటీ రిజనల్ హెడ్ శ్రీలత కోరారు. పి ఎంవీధి వ్యాపారుల ఆత్మనిర్బర్ పథకము క్రింద వీధి వ్యా పారులకు రుణాలు మంజూరికి సమర్పించిన దరఖాస్తులు పరిశీలించి వెంటనే మం జూరు చేయుటకు కృషి చేస్తామని తెలిపారు.

గ్రూప్ రుణాలు లక్ష్యానికి అనుగుణ ముగా మంజూరి చేసిన రిసోర్స్ పర్సన్ లను అభినందించారు.మెప్మా ఏ ఓ జి.శ్రీనివాస్ మాట్లాడుతూ రుణాలు సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా ఎదగాలని, వీధి వ్యాపారులు రుణాల కోసం ధరఖాస్తు చేసుకున్న వారికి రుణాలు మంజూరి చేయాలనీ బ్యాంకర్లను కోరారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ రాంకుమార్ యూ బి ఆ బ్యాంకు మేనేజర్లు భైరవ్ నాథ్, విశాల్, ప్రీతం, ప్రశాంత్, మె ప్మా టి ఎం సి రజిత, మెప్మా ఆర్ పిబ్ లు, డి ఈ ఓ మమతా తదితరులు పాల్గొన్నారు.