17 April, 2026 | 11:51 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

బోయినపల్లిలో బీసీ బంద్ ప్రశాంతం

18-10-2025 03:52 PM

బోయినపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో శనివారం బీసీ బందు ప్రశాంతంగా జరిగింది. ఈ సందర్భంగా బోయినపల్లి మండల కేంద్రంతో పాటు కొదురుపాక, వెంకట్రావుపల్లి ప్రధాన గ్రామాల్లో షాపులు హోటల్లు మూసివేశారు. ఇబ్బంది కార్యక్రమంలో కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా నాయకులు మునిగంటి సురేందర్ రెడ్డి. సెస్ డైరెక్టర్ కొట్టెపల్లి సుధాకర్. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి. ఏఎంసీ చైర్మన్  బోయిని ఎల్లేష్ యాదవ్. కాంగ్రెస్ నాయకులు కూస రవీందర్. భీమ్ రెడ్డి మహేశ్వర్ రెడ్డిలున్నారు. ఈ బంధు కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ నాయకులు పాల్గొని బీసీ బందుకు మద్దతు తెలిపారు.