18 April, 2026 | 2:32 PM

బీసీ బంద్ కు మద్దతుగా న్యాయవాదుల విధుల బహిష్కరణ

18-10-2025 03:50 PM

బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం

వేములవాడ టౌన్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపుమేరకు నేడు తలపెట్టిన రాష్ట్ర బీసీ బంద్ కు  మద్దతుగా వేములవాడ కోర్టు ప్రధాన ద్వారం ముందు న్యాయవాదులు విధులు బహిష్కరించి మద్దతు  తెలిపారు. ఈ సందర్భంగా బార్ అధ్యక్షుడు గుడిసె సదానందం మాట్లాడుతూ రాష్ట్ర జనాభా ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని పోరాటం చేయడం న్యాయబద్దమేనని అన్నారు.