27 July, 2026 | 12:29 PM

Breaking News

గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంపై ఆర్డీవోకు ఫిర్యాదు   •   ప్రేమ పేరుతో మోసం.. పెళ్లి చేసుకుంటానని సహజీవనం   •   డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించిన యువకుడు   •   లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •   బావుసాయిపేట ఇసుక క్వారీ వద్ద రైతుల ఆందోళన   •   దూడను తిన్న చిరుత పులి   •   సోనాల పాఠశాల విద్యార్థులకు శుద్ధ జలం   •  

అనాధ బాలుడికి ఆర్థిక సాయం

18-10-2025 06:52 PM

చొప్పదండి (విజయక్రాంతి): ప్రాథమిక పాఠశాల రాగంపేటలో 5వ తరగతిలో చదువుతున్న దీకొండ స్వాద్విన్ తండ్రి అశోక్ అనారోగ్య కారణాలతో మరణించగా తల్లి, నానమ్మ, తాతయ్య ఇది వరకే చనిపోయినందున అనాథగా మారాడు. రాగంపేట జడ్.పి.హెచ్.ఎస్ ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి 12500 రూపాయలను విద్యార్థికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ప్రధానోపాధ్యాయులు దినకర్, ఉపాధ్యాయులు కర్ర వెంకటరాం రెడ్డి, గంగేశం, శ్రీనివాస్, నర్సయ్య, రజియోద్దీన్, రాజకుమార్, యుగేందర్, శంకరయ్య, వీరేశం, తదితరులు పాల్గొన్నారు.