15 April, 2026 | 12:55 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

బెజ్జంకిలో బంద్ విజయవంతం

18-10-2025 04:05 PM

- అన్ని పార్టీ లు ఒక వైపు కాంగ్రెస్ ఒక వైపు .

- పోలీస్ సిబ్బంది తో భారీ బందోబస్తు 

బెజ్జంకి: రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్‌కు పిలుపు ఇవ్వడంతో శనివారం  బెజ్జంకి మండల కేంద్రంలో బీజేపీ,సిపిఐ,సిపిఎం,బీఎస్పీ,ఎంఆర్పిస్, బిఆర్ ఏస్ పార్టీ ,బీసీ సంఘాల నాయకులు, డీఎస్పీ పార్టీలు, అన్ని బంద్ లో పాల్గొనగా కాంగ్రెస్ సింగిల్ పాల్గొని బంద్ విజయవంతం చేశారు. శనివారం ఉదయం నుంచి అన్ని పార్టీ ల నాయకులు బంద్‌ను విజయవంతం చేసేందుకు వ్యాపార వాణిజ్య సంస్థలను మూసివేయించారు. విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. బంద్ సందర్భంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా స్థానిక ఎస్ఐ సౌజన్య పోలీసులు సిబ్బంది తో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలలో ఆశ్రయించారు.