28 July, 2026 | 1:10 PM

Breaking News

మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •   కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •  

బెజ్జంకిలో బంద్ విజయవంతం

18-10-2025 04:05 PM

- అన్ని పార్టీ లు ఒక వైపు కాంగ్రెస్ ఒక వైపు .

- పోలీస్ సిబ్బంది తో భారీ బందోబస్తు 

బెజ్జంకి: రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్‌కు పిలుపు ఇవ్వడంతో శనివారం  బెజ్జంకి మండల కేంద్రంలో బీజేపీ,సిపిఐ,సిపిఎం,బీఎస్పీ,ఎంఆర్పిస్, బిఆర్ ఏస్ పార్టీ ,బీసీ సంఘాల నాయకులు, డీఎస్పీ పార్టీలు, అన్ని బంద్ లో పాల్గొనగా కాంగ్రెస్ సింగిల్ పాల్గొని బంద్ విజయవంతం చేశారు. శనివారం ఉదయం నుంచి అన్ని పార్టీ ల నాయకులు బంద్‌ను విజయవంతం చేసేందుకు వ్యాపార వాణిజ్య సంస్థలను మూసివేయించారు. విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. బంద్ సందర్భంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా స్థానిక ఎస్ఐ సౌజన్య పోలీసులు సిబ్బంది తో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలలో ఆశ్రయించారు.