10 May, 2026 | 9:08 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తన వైఖరి మార్చుకోవాలి

30-07-2025 12:17 AM

ఎల్లారెడ్డి జూలై 29 (విజయ క్రాంతి): బీసీ రిజర్వేషన్లకు సహక రించబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేదంటే తెలంగాణలో బీజేపీ నాయకులను తిరగనిచ్చేది లేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడుచింతల శంకర్ నేత ఒక ప్రకటనలో పేర్కొన్నారు మంగళవారం ఎల్లారెడ్డిలో మాట్లాడారు. 

నాలుగు దశాబ్దాల ఉద్యమ ఫలం సాకారమయ్యే దశలో బీసీల మన మనోస్టెర్యాన్ని దెబ్బతీసేలా రామచందర్ రావు మాట్లాడడం సరికాదన్నారు. రిజర్వేషన్లపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఉమ్మడి నిర్ణయం తీసు కోవాలని డిమాండ్ చేశారు.  బీజేపీకి బీసీలు కావాలో, అగ్రవర్గాలు కావాలో తేల్చుకోవాలని తెలిపారు .