24 June, 2026 | 2:25 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

బాలుడిపై కత్తితో దాడి

31-07-2025 08:51 AM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం(Kesamudram Mandal) నారాయణపురం గ్రామానికి చెందిన పందుల ఉపేందర్ శిరీష దంపతుల కుమారుడు మనీష్ కుమార్ (6) అనే బాలుడు పై గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేశారు. గురువారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఇంట్లో తల్లిదండ్రుల చెంత నిద్రిస్తున్న బాలుడి మెడపై పలుచోట్ల కత్తితో దాడి చేశారు. దీంతో బాలుడు లేచి కేకలు వేయడంతో తల్లిదండ్రులు మేల్కొనే సరికి దుండగుడు పారిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ  బాలుడికి చికిత్స చేయిస్తున్నారు. సంఘటనపై కేసముద్రం రెండవ ఎస్ ఐ నరేష్ దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.