22 May, 2026 | 10:27 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై సీడీఎంఏ అధికారుల పరిశీలన

15-01-2026 12:01 AM

మొయినాబాద్, జనవరి 14 (విజయక్రాంతి): సీడీఎంఏ ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పాల్గున్, డిప్యూటీ డైరెక్టర్ సాయినాథ్, మున్సిపల్ చైర్మన్ కాజా మొహినుద్దీన్లు మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వార్డుల వారీగా ఎలక్టోరల్ రోల్స్ ప్రిపరేషన్, వార్డుల ప్రకారం ఫోటో ఎలక్టోరల్ రోల్స్ డ్రాఫ్ట్ పబ్లికేషన్ మరియు ఫైనల్ పబ్లికేషన్, పోలింగ్ స్టేషన్ల ఎంపిక మరియు డ్రాఫ్ట్ పబ్లికేషన్, పోలింగ్ స్టేషన్లను నార్మల్, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్గా వర్గీకరించి వెరిఫికేషన్, ఆన్లైన్ ఎలక్టోరల్ రోల్స్ మరియు పోలింగ్ స్టేషన్ మ్యాపింగ్ అంశాలపై వెరిఫికేషన్ చేపట్టారు. మున్సిపాలిటీ కార్యాలయంలో సంబంధిత వివరాలను పరిశీలించిన అనంతరం అజీజ్ నగర్ హై స్కూల్లోని పోలింగ్ స్టేషన్లను సందర్శించారు. అలాగే ఎంఏకే కాలేజీలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ మరియు రిసెప్షన్ సెంటర్ను కూడా పరిశీలించారు.