16 April, 2026 | 12:05 PM

Breaking News

కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •   జై కిసాన్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కొత్త మహేష్   •  

అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన సీడీపీఓ శిరీష..

25-06-2025 07:45 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం, ఇనుగుర్తి అలాలోని వివిధ గ్రామాల అంగన్వాడీ కేంద్రాలను బుధవారం సిడిపిఓ శిరీష(CDPO Sirisha) తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మెనూ ఖచ్చితంగా అమలు చేయాలని, గర్భిణీ, బాలింతలు కచ్చితంగా అంగన్వాడీ కేంద్రాల్లోనే ప్రతిరోజు భోజనం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ప్రీస్కూల్ పిల్లల హాజరు శాతం పెంచాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ దుర్గ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.