24 August, 2026 | 11:29 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన సీడీపీఓ శిరీష..

25-06-2025 07:45 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం, ఇనుగుర్తి అలాలోని వివిధ గ్రామాల అంగన్వాడీ కేంద్రాలను బుధవారం సిడిపిఓ శిరీష(CDPO Sirisha) తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మెనూ ఖచ్చితంగా అమలు చేయాలని, గర్భిణీ, బాలింతలు కచ్చితంగా అంగన్వాడీ కేంద్రాల్లోనే ప్రతిరోజు భోజనం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ప్రీస్కూల్ పిల్లల హాజరు శాతం పెంచాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ దుర్గ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.