3 July, 2026 | 9:02 PM

Breaking News

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •   పిచ్చిమొక్కల తొలగింపు   •   తాగారు.. దొరికారు..   •   కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి   •   ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించిన రీజినల్ మేనేజర్   •   శ్రీ లక్ష్మి భూలక్ష్మి సమేత శీతలాదేవి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి   •   అబద్ధపు హామీలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ   •   కస్తూర్బా గాంధీ విద్యార్థినీలకు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్ పంపిణీ   •   దేవ్ విజన్ సెంటర్ , ఆప్టికల్స్ ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా   •  

ఎంపీ డీకే అరుణకు కీలక బాధ్యతను అప్పగించిన కేంద్రం

23-05-2025 11:50 AM

ఫుడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా కన్సల్టెటివ్ కమిటీ  తెలంగాణ ఛైర్ పర్సన్ గా ఎంపీ డీకే అరుణ నియామకం 

మహబూబ్​నగర్, (విజయక్రాంతి): మహబూబ్​నగర్ పార్లమెంట్ సభ్యులు ఎంపీ అరుణ(MP DK Aruna) అరుదైన గౌరవం లభించింది. ఫుడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా కన్సల్టెటివ్ కమిటీ  తెలంగాణ ఛైర్ పర్సన్ గా ఎంపీ డీకే అరుణ కు కీలక బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం(Central government) ఉత్తర్వులను జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఆహార ఉత్పత్తులు, ధాన్యం సేకరణలో ఇబ్బందులు, ఇతర సమస్యలపై అధ్యయనం ఈ కమిటీ చేయనున్నది. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి నివేదికను తయారు చేస్తామని ఎంపీడీకే అరుణ తెలిపారు. బాధ్యతలు అప్పగించినందుకు కేంద్రప్రభుత్వానికి ఎంపీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.