3 July, 2026 | 11:10 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

శ్రీ రేణుక ఎల్లమ్మను దర్శించుకున్న చేగుంట కాంగ్రెస్ నాయకులు

18-03-2026 12:00 AM

చేగుంట, మార్చి 17 :చేగుంట మండలం పెద్ద గుండవల్లి గ్రామంలో ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ ను చేగుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రజనకు ప్రవీణ్ కుమార్ ఆలయ చైర్మన్ మహేష్ తో కలిసి అమ్మ వారికీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసారాలు స్వీకరించారు. ఆలయ కమిటీ చైర్మన్ వీరికి శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ యాదగిరి, బుడ్డ భాగ్యరాజ్. రజనకు రాము, ఆకుల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.