8 July, 2026 | 8:15 PM

Breaking News

కామారెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా కుమారి ప్రసన్న   •   గ్రాన్యూల్స్ ఇండియాలో 27 మంది ప్రభుత్వ విద్యార్థులకు ఉద్యోగాలు   •   వదలపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు మార్కింగ్   •   మీసేవ కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి   •   ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •   నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •   అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం   •   తెలంగాణ చౌక్ లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు   •  

చెరువుగట్టు ఆలయ హుండీ లెక్కింపు

21-01-2026 12:00 AM

చిట్యాల, జనవరి 20 : నార్కట్ పల్లి మండలంలోని   చెరువుగట్టు శ్రీ  పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ఆలయ కార్య నిర్వహణ అధికారి ఆధ్వర్యంలో  హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. చెరువుగట్టు అమ్మవారి హుండీ నుండి 3,85,695 రూపాయల ఆదాయం రాగా గట్టు పైన స్వామివారి ఆలయ హుండీ నుంచి 28, 98,762 రూపాయలు ఆదాయం సమకూరింది మొత్తం 52 రోజుల ఆదాయం కలిపి 32 లక్షల 847 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి మోహన్ బాబు, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సుమతి, నందిగామ శ్రీ దుర్గా శివ సాయి సేవా సమితి సభ్యులు, హెచ్ డీ ఎఫ్ సి బ్యాంకు నల్లగొండ బ్రాంచ్ సిబ్బంది, దేవస్థాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.