calender_icon.png 20 January, 2026 | 6:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

29 , 30 తేదీలలో అభ్యుదయ పాఠశాలలో సీఎం కప్ క్రీడలు

20-01-2026 05:08:42 PM

కామారెడ్డి అర్బన్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ  మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం మండలంలోని పిడిలు, పిఈటిలుతో మండల విద్యాధికారి విజయ్ కుమార్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో సీఎం కప్ 2025 క్రీడలను ఉద్దేశించి సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా మండల స్థాయిలో 29 , 30 తేదీలలో అభ్యుదయ పాఠశాల దోమకొండ నందు ఈ క్రీడలు నిర్వహించబడుననీ దోమకొండ మండల ఎంపిడిఓ ప్రవీణ్ కుమార్, అధికారులు తెలియజేశారు.