22-09-2025 11:34:25 AM
హైదరాబాద్: బంజారా హిల్స్లో అగ్రసేన్ మహారాజ్ జయంతి వేడుకలు(Agrasen Maharaj Jayanti) ఘనంగా నిర్వహించారు. అగ్రసేన్ జయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. అగ్రసేన్ మహరాజ్ విగ్రహానికి పూలమాలలు వేసిన రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క నివాళలర్పించారు.