23 June, 2026 | 10:24 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

సందీర్ కీ రామ్ రామ్

22-01-2026 03:49 PM

గోండి భాషలో మాట్లాడిన కలెక్టర్ హరిత 

కుమ్రం భీం ఆసిఫాబాద్( విజయక్రాంతి): సందీర్ కీ రామ్ రామ్ ఆదివాసీలను ఆప్యాయంగా  జిల్లా కలెక్టర్ కె. హరిత పలకరించారు. గురువారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జిల్లా పర్యటనలో భాగంగా జైనూరు మండలం జామ్ గాంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ గోండి భాషలో మాట్లాడడంతో అక్కడున్న ఆదివాసీలు చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ప్రాంతం భావోద్వేగంతో ముడిపడి ఉందని తెలిపారు. కుమ్రంభీం  జిల్లాకు కలెక్టర్ గా రావడం సంతోషంగా ఉందన్నారు.200 శాతం జిల్లాలోని సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు.