calender_icon.png 6 September, 2025 | 2:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిమజ్జన ఘాట్‌ను పరిశీలించిన కలెక్టర్

06-09-2025 12:00:00 AM

జైపూర్, సెప్టెంబర్ 5 : మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం సమీప గోదావరి బ్రిడ్జి వద్ద ఏర్పాటుచేసిన నిమజ్జన ఘాట్ ను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందు లు తలెత్తకుండా గణేష్ శోభాయాత్ర కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహిం చేందుకు సంబంధిత శాఖల సమన్వయంతో రూట్ మ్యాప్ రూపొందించామన్నారు.