15 April, 2026 | 12:58 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

పోలింగ్ విధానాన్ని పరిశీలించిన కలెక్టర్

11-12-2025 09:21 AM

నవాబ్ పేట : మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నవాబ్ పేట మండలం లో  కారుకొండ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,రుద్రారం గ్రామంలో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల,నవాబ్ పేట్ మండలం,గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళినిజిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయేందిర బోయి పరిశీలించారు. ఎక్కడ ఇలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరిగేలా చూడాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.