12 June, 2026 | 1:53 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

హెడ్‌కానిస్టేబుల్‌కు గుండెపోటు

11-12-2025 10:58 AM

హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల(Gram Panchayat elections) తొలి దశలో భాగంగా 3,834 సర్పంచ్ పదవులకు, 27,628 వార్డు సభ్యుల పదవులకు జిల్లాల్లో పోలింగ్ ప్రారంభమై కొనసాగుతోంది. మహిళలు, వృద్ధులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూర్యాపేట జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ కు గుండెపోటు వచ్చింది. తక్షణమే పోలీసులు సీపీఆర్ చేసి ప్రాథమిక చికిత్స అందించారు. హెడ్ కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉండటంతో సూర్యాపేటకు తరలించారు. జిల్లాలోని నూతనకల్ మండలం మిర్యాల పోలింగ్ కేంద్ర వద్ద ఈ సంఘటన జరిగింది.