17 April, 2026 | 2:50 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ఐటీ కంపెనీ పోస్టర్స్ ఆవిష్కరించిన కలెక్టర్

20-12-2025 09:38 PM

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని శ్రీ.శ్రీ నగర్ లో వీ మార్ట్ (V Mart) వద్ద ప్రారంభించనున్న ఐటీ కంపెనీ (IT COMPANY), సాప్ట్ వేర్ ట్రైనింగ్ సెంటర్ (SOFTWARE TRAINING CENTER), స్టార్ట్ అప్ (STARTUP)కి సంబంధించిన వాల్ పోస్టర్లను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తన చాంబర్ లో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మోతే శరత్ చంద్ర, సైకాలజిస్ట్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత గుండేటి యోగేశ్వర్ లతో కలిసి ఆవిష్కరించారు.

మంచిర్యాలలో ఈ తరహా ఐటీ టూల్స్ తో ప్రారంభించనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డాటా సైన్సెస్ (DATA SCIENCES),  ఎమ్   బేడెడ్  సిస్టమ్స్ (EMBEDDED SYSTEMS), రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న సాప్ట్ వేర్ స్కిల్ డెవలప్ మెంట్ (SOFTWARE SKILL DEVELOPMENT), తదితర సదుపాయాలతో త్వరలో ప్రారంభించడం అభినందనీయమన్నారు.