3 July, 2026 | 10:54 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

రోహిణికి అభినందన

24-07-2025 12:00 AM

ఆలేరు, జూలై 23 (విజయ క్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి చెందిన నందా దీపం వెంకటేష్- యశోదల పుత్రిక రోహిణి నలగొండ జిల్లాలోని నాగార్జున  డిగ్రీ కాలేజీ ల సైన్స్ విభాగం లో గోల్ మెడల్ సాధించిన రోహిణి కి అభినందించిన సీనియర్ జర్నలిస్ట్ భైరి విశ్వనాథం గౌడ్, గ్రామంలోని నాయకులు మాజీ సర్పంచ్ మోత్కూరి ఐలయ్య, సీనియర్ జర్నలిస్ట్ భైరి విశ్వనాథంగౌడ్, కాంగ్రెస్ నాయకులు గడ్డం సిద్ధులు, స్నేహ యూత్ అసోసియేషన్ సభ్యులు, 1987-88 SSC క్లాస్మేట్స్ సభ్యులందరూ   అభినందనలు తెలిపారు.