కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయం

28-04-2024 12:57:04 AM

l తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

తాండూరు, ఏప్రిల్ 27: కేంద్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖామయని తాండూ రు ఎమ్మెల్యే బయ్యని మనోహర్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ తోనే ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందుతాయని స్పష్టంచేశా రు. శనివారం యాలాల మండలం కోకల్, పగిడాల గ్రామాల్లో ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. ఈ సందర్బంగా మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అభ్య ర్థి రంజిత్‌రెడ్డిని గెలిపించాలని చేతి గుర్తుకే ఓటేయాలని పిలుపు నిచ్చారు.