17 April, 2026 | 3:19 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. మినిస్టర్స్ క్వార్టర్స్‌లో కాంగ్రెస్ కీలక సమావేశం

27-10-2025 12:29 PM

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై మినిస్టర్ క్వార్టర్స్ లో( Minister Quarters) కాంగ్రెస్ నేతలు కీలక సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. ఈ కీలక భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహణపై చర్చించనున్నట్లు సమాచారం. ప్రతి 100 మంది ఓటర్లకు ఒక ఇన్ ఛార్జ్ ని నియమించాలని నిర్ణయించారు. ప్రతి ఓటర్ ను పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చి ఓటు వేసేలా చేయడంపై సమాలోచనలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.