24-07-2025 12:00:00 AM
ముషీరాబాద్, జూలై 22 (విజయ క్రాంతి) : సామాజిక అభివృద్ధి బాధ్యతపై అవగాహన కల్పించేందుకు నగరంలోని రాడిసన్ బ్లూ ప్లాజా హైదరాబాద్లో ’సైకిల్ ఫర్ ఎ కాజ్’ను నిర్వ హించినట్లు రాడిసన్ బ్లూ ప్లాజా హో టల్ జనరల్ మేనేజర్ సందీప్ జోషి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక అభివృద్ధికి, అవగాహన కు రాడిసన్ హోటల్ గ్రూప్ సౌత్ ఆసియా చేపట్టిన ఈ ఈవెంట్లో 120 మందికి పైగా పాల్గొన్నట్లు తెలిపారు.