2 May, 2026 | 1:10 PM

Breaking News

అత్తను హెల్మెట్‌తో కొట్టి చంపిన అల్లుడు... పట్టించిన సీసీటీవీ ఫుటేజ్   •   వెలిమినేడు నోష్ ల్యాబ్ వద్ద కార్మికుల ధర్నా   •   ‘ప్రజాదర్బార్’లో ప్రజల సమస్యలకు పరిష్కారం – ప్రజల వద్దకే పాలన   •   శంషాబాద్ ORR ప్రమాద మృతులకు కేటీఆర్ నివాళి   •   లక్షల ఫోన్లలో ఒకేసారి సైరన్ శబ్దం   •   విజయ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. గంటల తరబడి వేచి ఉన్న అభిమానులు   •   ప్రియుడు మోసం చేశాడని.. పోలీస్ స్టేషన్‌పై నుంచి దూకేసిన యువతి   •   రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్‌పై కేసు నమోదు   •   బెంగాల్‌లో రీపోలింగ్: తొలి 2 గంటల్లో 16.23 శాతం ఓటింగ్   •   వడ్లు కొనుగోలులో జాప్యం.. రాఘవాపూర్ చౌరస్తాలో రైతుల ధర్నా   •  

కల్వకుంట్ల కవితను కలిసిన వడ్డెర సంఘం అధ్యక్షుడు దండుగుల స్వామి

19-06-2025 12:00 AM

కుత్బుల్లాపూర్, జూన్ 18(విజయ క్రాంతి):గ్రేటర్ హైదరాబాద్ వడ్డెర సంఘం అ ధ్యక్షుడు దండుగుల స్వామి తన భార్య మనీ షా జన్మదిన సందర్భం గా జాగృతి అధ్యక్షురా లు కల్వకుంట్ల కవితను బుధవారం మర్యాదపూ ర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత దండుగుల మనీషాకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని వారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమం లో కుటుంబ సభ్యులు దండుగుల శశిధర్, చరణ్ రాజ్‌పాల్గొన్నారు.