7 May, 2026 | 3:37 PM

Breaking News

అక్రమంగా గోవులను తరలిస్తే చర్యలు తప్పవు   •   నిలోఫర్ ఆస్పత్రిలో పేషెంట్ అటెండర్‌పై సెక్యూరిటీ గార్డు దాడి   •   పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే   •   కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •  

విజయ్ హజారే ఎవరిదో?

17-01-2025 11:49 PM

వడోదర: దేశవాలీ విజయ్ హజారే ట్రోఫీ చివరి అంకానికి చేరుకుంది. రేపు వడోదర వేదికగా జరగనున్న ఫైనల్లో కర్ణాటక, విదర్భ అమీతుమీ తేల్చుకోనున్నాయి. కరుణ్ నాయర్ సారధ్యంలోని కర్ణాటక ఐదో టైటిల్‌పై కన్నేయగా.. విదర్భ తొలిసారి ట్రోఫీ అందుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. విదర్భ బలం కెప్టెన్ కరుణ్ నాయర్. టోర్నీలో 752 పరుగులతో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్న కరుణ్ ఖాతాలో ఐదు సెంచరీలున్నాయి. కర్ణాటక తరఫున మయాంక్, దేవదత్ పడిక్కల్ కీలకం కానున్నారు. బౌలింగ్‌లో ఇరు జట్లు సమానంగా ఉన్నాయి.