23 June, 2026 | 7:58 PM

Breaking News

పాఠ్యపుస్తకాల పేరిట దోపిడీని అరికట్టాలి: ఏఐవైఎఫ్ హెచ్చరిక   •   నెల రోజులు ఇంటింటి సర్వే...   •   రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు వెంటనే జమ చేయాలి   •   కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం   •   ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు   •   విబిజీ రాంజీ విధానాన్ని రద్దుచేసి 'ఎన్ఆర్ఈజీఎస్'ను పునరుద్ధరించాలి   •   చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •   పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •  

రైతుల అభివృదే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం

22-01-2026 03:54 PM

దేవరకొండ శాసనసభ్యులు నేనావత్  బాలునాయక్ 

దేవరకొండ జనవరి 22 విజయ క్రాంతి: దేవరకొండ పట్టణంలోని మార్కెట్ యార్డ్ పార్టీ కార్యాలయంలో  ప్రభుత్వం నుంచి మంజూరు అయిన స్పింక్లర్స్ ను రైతులకు పంపిణీ  చేసిన దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్ స్పిన్కర్లు పంచిన అనంతరం వారు మాట్లాడుతూ రైతులని అభివృద్ధి దిశగా పయనించే మార్గం కాంగ్రెస్ పార్టీ తీసుకుందని రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకు వస్తున్నారని రానున్న రోజులలో రైతులకు ఇబ్బంది కలగకుండా మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలోదేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ నాయని జమున మాధవ రెడ్డి మాజీ జడ్పీటీసీ గుంజ నారాయణ రేణుక మండల పార్టీ అధ్యక్షులు లోకసాని  శ్రీధర్ రెడ్డి మాజీ సర్పంచ్ వంకూడవత్ పాప నాయక్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తూము బుచ్చిరెడ్డి రైతులు  నాయకులు తదితరులు పాల్గొన్నారు.