12 June, 2026 | 11:57 AM

Breaking News

నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •   రోడ్డుప్రమాదంలో మేకల కాపరి, 20 మేకలు మృతి   •   వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత   •   భార్య‌తో గొడ‌వ‌.. పిల్లలతో కలిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి   •   నివాస భవనంలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు   •   షూటర్ జస్పాల్ రాణా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •   భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత   •   జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి   •   పగిడిద్దరాజు ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే పాయం చేయూత   •  

దేవస్థానానికి డిజిటల్ గడియారం వితరణ..

24-11-2025 05:59 PM

వేములవాడ టౌన్ (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం జోడీ ఆంజనేయ స్వామి దేవస్థానానికి ముస్తాబాద్ మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన శివ్వని బాలలింగం అగ్రహారం దేవస్థానం ప్రధాన అర్చకులు, లక్ష్మణ చారి, శర్మలకు తనవంతు సహాయంగా డిజిటల్ గడియారన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది రాజేందర్, కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.